PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏడుగురు ఆట‌గాళ్ల‌కు క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యోనెక్స్ – స‌న్ రైజ్ ఇండియా ఓపెన్ 2022 పోల్గొనే ఏడుగురు ఆట‌గాళ్ల‌కు క‌రోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలుస్తోంది. కరోనా వచ్చిన వారిలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు.కొవిడ్-19కి పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఇండియా ఓపెన్ 2022 పోటీల నుంచి ఏడుగురు ఆటగాళ్లను ఉపసంహరించుకున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ గురువారం ధృవీకరించింది. ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహిత సంబంధాలున్న వారిని కూడా టోర్నమెంట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

                                          

About Author