NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శభాష్​.. తమ్ముళ్లు..

1 min read
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న టీడీపీ నాయకులు

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న టీడీపీ నాయకులు

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి : మండలంలోని బిణిగేరి బస్టాండ్​ ఆవరణలో ఆదివారం టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసులు , తంగరడోణ ఎంపిటిసి అభ్యర్థి నరసప్ప , టిడిపి నాయకులు శేషాద్రి నాయుడు ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ ఆలూరు ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పిన తెలుగు తమ్ముళ్లు… ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆదోని, పత్తికొండకు వెళ్లే ప్రయాణికుల దాహార్తి తీరుస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రంగస్వామి, రామన్న, వెంకటేష్ ,శీను, నరసప్ప ,స్వామి, లింగన్న ,జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author