PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉక్రెయిన్ , ర‌ష్యా మ‌ధ్య ముగిసిన చ‌ర్చ‌లు.. సారాంశం ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బెలారస్‌లో ఉక్రెయిన్‌-రష్యా బృందాల మధ్య చర్చలు ముగిశాయి. సుమారు 4 గంటల పాటు ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ చర‍్చలో ఉక్రెయిన్‌ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడుతున్నట్టు సమాచారం.

                                       

About Author