PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ కుమార్తె పై మంత్రి ఆగ్ర‌హం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ నాయకురాలు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరిపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏపీ అప్పుల గురించి పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. కేంద్రం అప్పులు చేయడం లేదా.. విభజన హామీల అమలుపై బీజేపీ నాయకులు, ఆమె చేసున్న కృషి ఏమిటి..? స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే సీఎం రెండు సార్లు కేంద్రానికి లేఖ రాశారు. పురంధేశ్వరికి చిత్త శుద్ది ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ గురించి మాట్లాడాలి“ అని అన్నారు.

                                    

About Author