PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ ఆందోళ‌న‌లు ఉద్రిక్తం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో నాటు సారా, జే బ్రాండ్ మద్యాన్ని నిషేధించాలని టీడీపీ చేపట్టిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం విధించాలంటూ టీడీపీ నేతలు ఏపీ వ్యాప్తంగా పోరాటానికి దిగారు. మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

                                      

About Author