PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్​ సరళిని పరిశీలించిన కలెక్టర్​

1 min read
పర్ల కేంద్రం వద్ద పోలింగ్​ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్​ వీరపాండియన్​

పర్ల కేంద్రం వద్ద పోలింగ్​ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్​ వీరపాండియన్​

పల్లెవెలుగు వెబ్​, కల్లూరు: కల్లూరు మండలం పర్ల గ్రామంలో ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికల పోలీంగ్ సరళిని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్​ జి. వీరపాండియన్​ పరిశీలించారు. పోలీంగ్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను,  క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ  అప్రమత్తంగా ఉండి విధులు చేపట్టాలని కర్నూలుజిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. కల్లూరు మండలం తహసిల్దార్ రమేష్ బాబు, అధికారులు కలెక్టర్​ వెంట ఉన్నారు.

About Author