PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏడోసారి..పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల పెంపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచాయి. 2022 మార్చి 29న లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసల వంతున ధరను పెంచాయి. తాజాగా సవరణలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్‌ ధర రూ.99.83ని టచ్‌ చేసింది. రేపోమాపో డీజిల్‌ ధర హైదరాబాద్‌లో వంద రూపాయలను క్రాస్‌ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది.

                          

About Author