PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నదానానికి రూ.10116 విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది క్షేత్రంలో అమలవుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి నంద్యాలకు చెందిన అజయ్ చౌదరి మరియు హరిబాబు రూ.10,116 విరాళంగా అందజేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్నదాన కార్యక్రమం అభివృద్ధి చెందడానికి మరింత మంది భక్తులకు అన్నదానం చేపట్టడానికి భక్తులు విరివిగా విరాళాలు అందజేసి అన్నదాన కార్యక్రమం అభివృద్ధికి పాటుపడాలని ఆలయ ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు.

About Author