PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీసీఎస్ ఫ‌లితాలు అద‌ర‌హో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్ర‌ముఖ ఐటీ సంస్థ‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ త్రైమాసిక ఫ‌లితాలు ప్ర‌క‌టించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ కొత్త మైలురాయిని తాకింది. ఆదాయం మొదటిసారిగా రూ. 50 వేల కోట్లను అధిగమించడం ఈ సందర్భంగా గమనార్హం. కాగా… లాభం కూడా… రూ. 10 వేల కోట్ల మార్కుకు చేరువ కావడం విశేషం. ఈ త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం రూ. 9,926 కోట్లుగా నివేదించింది.

                                            

About Author