PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరంజీవిని క‌లిసిన ఏవీ సుబ్బారెడ్డి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవిని క‌ర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు కలిశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. మే 12వ తేదీన గోల్కొండ రిసార్ట్‌లో తన కుమార్తె ఏవీ జస్వంతికి, బోండా ఉమ‌ కుమారుడు సిద్ధార్థతో జరిగే వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. నూతన వధువరూలతో సహా ఏవీ సుబ్బారెడ్డి, బోండా ఉమా చిరంజీవికి వివాహ శుభలేఖను అందించి ఆహ్వానించారు.

                               

About Author