PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారంతా ఎల్లో మీడియానా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీనటుడు బండ్ల గణేష్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది. ఎల్లో మీడియా ముఖ్యులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఏకమయ్యారంటూ ట్వీట్ చేసిన విజయసాయికి బండ్ల గణేష్ కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీని కలిసినవారందరూ ఎల్లో మీడియానేనా? అంటూ బండ్ల గణేష్ చురకలంటించారు. ఆచార్య హరగోపాల్, గద్దర్, ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ ఆలీఖాన్‌లు రాహుల్‌ను కలిశారని, వారు కూడా ఎల్లో మీడియానేనా? అంటూ ప్రశ్నించారు.

                                      

About Author