PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పులివెందుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పులివెందులలో 11 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారికి సాయమందించేందుకు పవన్‌ రైతు భరోసా యాత్రను చేపడతారని జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కోవడానికి జనసైనికులకు పార్టీ న్యాయపరమైన సహాయం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు శనివారం పవన్‌ లేఖ రాశారన్నారు. నాయకులెవరైనా అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనన్నారు. సోషల్‌ మీడియాలో సొంత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వవద్దని సూచించారు.

                            

About Author