PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్ల‌ర్ల వెనుక సీఎం కేసీఆర్ ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సికింద్రాబాద్ అల్లర్లు వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపణలు చేశారు. తెలంగాణ సమాజం మోదీ నాయకత్వంలోని బీజేపీ వైపు చూస్తోందన్నారు. హైదరాబాద్ నగరం కాషాయ మాయంగా మారబోతుందన్నారు. సీఎం కేసీఆర్ మాటలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. అగ్నిపథ్‌పై మంత్రి‌ కేటీఆర్‌వి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిందే కేసీఆర్ హయాంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించే శక్తి కేసీఆర్‌కు లేదన్నారు.

                                         

About Author