PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని..‘టీడీపీ’నిరసన

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఆర్టీసీ చార్జీలు పెంచి.. ప్రజలపై భారం మోపడం  అన్యాయమన్నారు టీడీపీ  కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి  వెంకటేశ్వర్లు. శుక్రవారం పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.  కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర యాదవ్  , రాష్ట్ర కార్యదర్శి  నంద్యాల నాగేంద్ర గారు ,కోడుమూరు నియోజకవర్గ  ఇంచార్జి ఆకెపోగు ప్రభాకర్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి  నవీన్,  రాష్ట్ర కార్యదర్శి  పోతురాజు రవికుమార్ ,TNSF రాష్ట్ర అధికార ప్రతినిది రెడ్డిపోగు  బజారన్న, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపాల్ బాబు , నంది మధు , అనుబంధ విభాగాల పార్లమెంట్ అధ్యక్షులు అబ్బాస్ , తిలక్ గట్టు , సత్రం రామకృష్ణుడు , హనుమంత రావు చౌదరి , బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు  రాజు యాదవ్ ,మహేష్ గౌడ్, మహిళా నాయకులు సంజీవ లక్ష్మి , చంద్రకళ బాయి , టౌన్ ప్రెసిడెంట్  గున్న మార్క్ , ITDP Kurnool సభ్యులు వీరేష్ , అఖిల్ , సాహిల్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు  తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు.

About Author