PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆచరణలో ….ఆచార్యుడు ..

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: ఆచరణలో… ఆచార్యుడు  ..నిమగ్నమయ్యారు. .మహానంది క్షేత్రం లో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు సరైన వసతులు లేవని సోషల్ మీడియా మరియు పత్రికల్లో రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు . గత కొన్ని సంవత్సరాల నుంచి టిటిడి కళ్యాణ మండపం నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని శుభ కార్యాలు జరుపుకునేవారు ఆరోపణలు గుప్పించడం తో మరమ్మతులకు ఆచార్యుడు శ్రీకారం చుట్టారు .ఇప్పటికే పనులు ప్రారంభించిన ఆచార్యులు టిటిడి లోపల మరమ్మతుల కోసం కావాల్సిన సామాగ్రి తెప్పించినేటి నుండే  పనులు ప్రారంభించనున్నారు .భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి కొంత పైకం పెంచిన ఇబ్బందులు ఉండవని శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉంటే చాలని పలువురు కోరుకుంటున్నారు .

About Author