PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌త్తులు, త్రిశూలాల పై నిషేధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌తి సంవ‌త్స‌రం పదిహేను రోజుల పాటు శివభక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో చేపట్టే ‘కన్వర్ యాత్ర’ పై ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం తాజా ఆదేశాలు ఇచ్చింది. కత్తులు, త్రిశూలాలు, ఇతర ప్రమాదకర వస్తువులతో వచ్చే యాత్రికులను అనుమతించేది లేదని తెలిపింది. జిల్లా సరిహద్దుల వద్దే అలాంటి వస్తువులను సీజ్ చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్ట్ ఇన్‌చార్జులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 14 నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది.

                                 

About Author