PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుప్పం ఘ‌ట‌న వెనుక కుట్ర‌దారులు వారే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయేని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. వైసీపీ రౌడీల నుంచి చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమైయ్యారని మండిపడ్డారు. కుప్పం ఘటన వెనుక మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. తప్పుచేసిన వైసీపీ రౌడీలను శిక్షించడానికి పోలీసులు సాహసించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్షానికే పోలీసులు కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు.

                                      

About Author