PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు.. ఏపీలో సోదాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు ఏపీకి చేరింది. ఏపీలోని నెల్లూరులోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద మాగుంట వారి కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తోంది. కార్యాలయంలో ఫైళ్లన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వైసీపీ పెద్దలు కొందరు కూడా పెట్టుబడులు పెట్టినట్టు ఏపీలో చర్చ నడుస్తోంది. ఈడీ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే పెద్దలు కొందరి వ్యవహారాలూ బయటపడుతాయని జనం చర్చించుకుంటున్నారు.

                                             

About Author