PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈటెల సంచలన ప్రెస్ మీట్

1 min read

పల్లెవెలుగు వెబ్: కేసీఆర్ తో పరిచయమైన తర్వాత పైసా వ్యాపారం కూడా చేయలేదని ఈటెల రాజేందర్ అన్నారు. రాజ్యం మీది కావచ్చు. అధికారులు మీ చేతుల్లోనే ఉండొచ్చు. విచారణకు 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. కానీ నాకు ఒక్క నోటీసు ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని, అయినా తాను లొంగలేదని అన్నారు. పథకం ప్రకారమే తన మీద దుష్ర్పచారం చేశారని ఆయన అన్నారు.

About Author