PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హింసించార‌న్న న‌రేంద్ర ఆరోప‌ణ‌ల పై సీఐడీ ఖండ‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: కస్టడీలో తనను తీవ్రంగా కొట్టి హింసించారన్న టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు ఆరోపణలను సీఐడీ అధికారులు ఖండించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా చట్టప్రకారం నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో వారు తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని అన్నారు. వాటిలో నిజం లేదన్నారు. నిందితుడు నరేంద్ర ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెట్టినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నరేంద్ర తన సెల్‌ఫోన్‌లోని సాక్ష్యాలను చెరిపివేసినట్టు గుర్తించామన్నార

                                                   

About Author