PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళా సమైక్య పై…. మహిళల ఆగ్రహం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ : శ్రీరంగాపూర్ మండల సమైక్య లో జరిగినటువంటి అవినీతి ని…మరియు తాటిపాముల గ్రామం లో V A O పని చేస్తున్నటువంటి యాదమ్మ ను అక్రమంగా తొలగించినందుకు శుక్రవారం తాటిపాముల గ్రామానికి చెందిన మహిళలు శ్రీరంగాపూర్ మండల సమైక్య కి వారు వచ్చి నిలదీశారు. మండల సమాఖ్య లో జరుగుతున్ అవినీతి, అక్రమాలను జరిగే టువంటి అవకతవకలను మహిళా సమాఖ్య మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ ఉన్నటువంటి *మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు పద్మమరియు *C C గా పనిచేస్తున్న సువర్ణ గారి కారణంగానే ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని అక్కడికి వచ్చినటువంటి మహిళలు వారిని నిలదీసి మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై అధికారులు స్పందించి ఆ యొక్క V A O యాదమ్మ కు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆ మహిళలు అధికారులను కోరడం జరిగింది.

About Author