PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తేబాదా శ్రీ కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : జిల్లా,ఏలూరు మండలం,ఏలూరు నగరం, పత్తేబాదలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అనగా బుధవారం ఉదయం.గం.11:00 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు తనిఖీదారు బి.లక్ష్మీనరసింహరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కొంతమంది భక్తులు సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించగా 30రోజులకుగాను వచ్చిన మొత్తం.రూ.1,44,654/-లుగా వచ్చియున్నవని ఒక ప్రకటనలో తెలియజేసారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.శంకరరావు పాల్గొని పర్యవేక్షించారు.

About Author