PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మడుగులో అడుగు.. వార్తకు స్పందించిన అధికారులు

1 min read

పల్లెవెలుగు , వెబ్ గడివేముల: వర్షాలకు మండల కేంద్రంలో ఉన్న రెండో గ్రామ సచివాలయం వద్ద నీరు చేరి వివిధ పనులపై సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అడుగులో మడుగు అనే శీర్షికతో పల్లె వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించి అధికారులు సచివాలయం వద్ద ఎత్తు పెంపుకు మొరుసు వేయించారు సమస్య తీర్చినందుకు ప్రజలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author