PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

1 min read

– బి.ఆర్.ఆర్ నగర్ లో మున్సిపల్ చైర్మన్ పర్యటిన.
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: పట్టణ అభివృద్ధి ,ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బి.ఆర్.ఆర్ నగర్ 15వ వార్డు లో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , కమీషనర్ పి.కిషోర్ పర్యటించారు.శుక్రవారం 15వ వార్డులో పర్యటిస్తూ నేరుగా ప్రజలతో మాట్లాడుతూ వార్డు లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్లు లేని చోట సిసీ రోడ్లు , డ్రైనేజీ ల నిర్మాణాలు చేపడుతామన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ లు బ్రహ్మయ్య, జగదీశ్వరయ్య, మద్దిలేటి ఆచారి, పి.రమేష్ వార్డు ప్రజలు తదీతరులు పాల్గొన్నారు.

About Author