PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేయర్తో ఎం.పి. ఆత్మీయ సమావేశం

1 min read

పల్లెవెలుగు, వెబ్ కల్లూరు: మంగళవారంకర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్యతో మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ ఎం.పి.తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి పలు పథకాల నుంచి రావాల్సిన నిధులు గురించి వివరించి, వాటిని విడుదల చేపియాలని విజ్ఞప్తి చేశారు.నంద్యాల పార్లమెంటు పరిధిలోకి వచ్చే కల్లూరు 16 వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన అంశాలను చర్చించారు.

About Author