PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెవిన్యూ అధికారులే.. భూదందాలకు తోడుగా ఉన్నారు..!

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండలం మరియు ప్యాపిలి మేజర్ పంచాయతీ పరిధిలో అక్రమంగా భూములను రెవిన్యూ రికార్డ్ లల్లో చేర్పులు, మార్పులు చేసి ఒక తహసీల్దార్,విఆర్వో సస్పెండ్ అయిన విషయం అందరికి తెలుసునని, అయిన రెవిన్యూ అధికారులలో మార్పులు రాకపోవడం బాధాకర విషయం అని సిపిఐ జిల్లా నాయకులు కోయలకొండ నాగరాజు,సిఐటియు మండల కార్యదర్శి అబ్దుల్ రహిమాన్ లు అన్నారు.ఈసందర్భంగా సోమవారం ప్యాపిలి పట్టణంలో ని తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ కి వినతిపత్రం అందజేస్తు వారి డిమాండ్ లను తెలిపారు. ఈ కార్యక్రమంలో పిర్యాదు దారుడు రామచంద్రుడు పాల్గొన్నారు.

About Author