PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోనెగండ్ల లో పట్టా స్థలమును పరిశీలించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో పట్టా స్థలంను ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పరిశీలించారు. పట్టా స్థలం యొక్క పూర్వపు వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసురుద్దీన్, నాగేష్ నాయుడు, మండల యూత్ ప్రెసిడెంట్ బందె నవాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన్సూర్, బాస్కర్ రెడ్డి, మండల జె సి ఎస్ కన్వీనర్ మనోహర్ రెడ్డి, మురళి నాయుడు, మండల కన్వీనర్ దొరబాబు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author