PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఇదేమిఖర్మ కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణం 11వ వార్డులో బుధవారం వార్డు ఇంచార్జ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ వైపల్యాలను ఎండకట్టారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమవుతుందన్నారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు మద్దిలేటి, ఐ టిడిపి ముర్తుజావలి, లీగల్ సెల్ నాయకులు జాకీర్ హుస్సేన్, ఎస్సి సెల్ అధ్యక్షులు జయాకర్, నాయకులు కళాకార్, గిరి, కుమార్, హుస్సేన్, ఖాళీళ్ బేగ్, అనిల్, మొల్లా బేగ్, లింగమయ్య, చింతా గోపాల్, అప్సర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

About Author