PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శృంగవరపాడులో కలవ బోనాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేటికోట శ్రీశ్రీశ్రీ పెద్దింటి అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈరోజు శృంగవరప్పాడు గ్రామములో కలవ బోనాలు మరియు పందిరిపల్లిగూడెం గ్రామములో ప్రభోత్సవాలు ప్రారంభోత్సవం లో పాల్గొన్న దూలం నాగేశ్వరరావు శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గం, జయమంగళ వెంకటరమణ మాజీ శాసనసభ్యులు, కురేళ్ళ బేబీ జడ్పీటీసీ సభ్యులు కైకలూరు, సైదు గాయత్రీ సంతోషి రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్, ముంగర నరసింహారావు రాష్ట్ర వై.ఎస్.ఆర్ బీసీ నాయకులు, సయ్యపరాజు గుర్రాజు, దూలం శ్యాము, సర్పంచ్ ఘంటసాల జగన్నాధం, సర్పంచ్ బలే వెంకటరమణ సముద్రుడు, ఎంపీటీసీ ఘంటసాల నాగమణి రామారావు, మాజీ సర్పంచ్ ఘంటసాల సీతాంజనేయులు, జల్లూరి వెంకన్న, బలే గణేష్, ఉప సర్పంచ్ ఉడిముడి పెద్దిరాజు, ఆధురి సుబ్రహ్మణ్యం, చిరంజీవి హనుమంత రాజు, గ్రామ పెద్దలు నేపాలా వెంకటేశ్వరరావు, జయమంగళ లవరాజు, బలే కొండలు, బలే బాబురావు, సైదు కామేష్, ఘంటసాల నాగార్జున, జల్లూరి చిన్న వెంకన్న, బలే కాలవ సుబ్బారావు, బలే నరసింహారావు, బలే ఫోన్ నాగరాజు, గురదాసు వెంకటేశ్వరరావు, సైదు తాతారావు, మొగసాటి నాని బలే సారంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి ఉత్సవాలు, ప్రభోత్సవం, ఎమ్మెల్యే, సర్పంచ్​

About Author