PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం బ్రాండ్లు అమ్మకాలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మద్యం అమ్మకాలు వివిధ బ్రాండ్ల అమ్మకాల సంబంధించి విధివిధానాలను శుక్రవారం నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ రెడ్డి ప్రభుత్వ మద్యం దుకాణాల లో పనిచేసే సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు గడివేముల మండల కేంద్రంలోని మద్యం దుకాణాలలో సూపర్వైజర్ సేల్స్ మెన్స్ లకు ప్రభుత్వ ఆదేశానుసారం నిర్ణయించిన సమయనికి మద్యం దుకాణాలను తెరవడం మూయడం చేయాలని మద్యం బ్రాండ్ల గురించి అమ్మకాల నిర్వహణ రికార్డ్స్ లను పకడ్బందీగా అమలు చేయాలని బెల్టు షాపులకు మద్యం ఇవ్వరాదన్నారు అనంతరం సేల్స్ చేసిన మద్యం వివరాలను తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అస్లాం బేగ్. జి లక్ష్మి.. కానిస్టేబుల్ సుబ్బయ్య. కల్పన. మద్యం దుకాణం సూపర్వైజర్ యోగేష్ రెడ్డి పాల్గొన్నారు.

About Author