PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కారు బైక్ ఢీ ఇద్దరు వ్యక్తులు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలం తిరుపాడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది నంద్యాలకు చెందిన నరసింహులు ఇతను హమాలి గా జీవనం సాగిస్తున్నాడు. గడివేముల మూల పెద్దమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపాడు క్రాస్ రోడ్డు వద్ద నంద్యాల నుంచి నందికొట్కూరు వెళ్లే కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న షేక్ ఇలియాస్ బేకరీ వ్యాపారం.. టీవీఎస్ ఎక్సెల్ పై ప్రయాణం చేస్తున్న నరసింహులుు. షేక్ ఇలియాస్. అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

About Author