PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హనుమాన్ శోభా యాత్రలో పాల్గొన్న టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ పాల్గొన్నారు. జమ్మి చెట్టు నుంచి రామాలయం వరకు శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు శ్రీధర్, మధు, సందీప్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

About Author