PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పౌర సరఫరాల గొదం పాయింట్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని : ఏమ్మిగనూరు పౌర సరఫరాల గొదం పాయింటను గురువారం ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గొదంలో ఉన్న రేషన్ నిల్వ, మరియు రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాసిల్దార్ జయన్న, ఎలక్షన్ ఉప తాసిల్దార్ గురు రాజారావు, మండల సర్వేయర్ అశోక్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author