PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి ఒక్కరూ పుట్టినరోజు నాడు పేదలను ఆదుకుంటే ఆ తృప్తి వేరు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కర్నూల్ నగరం అశోక్ నగర్ పంప్ హౌస్ ఎదురుగా ఉన్న నిరాశ్రయుల వసతి గృహంలో పి హనుమంతరావు చౌదరి హనుమాన్ కళా సమితి అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు జన్మదినం ,సందర్భంగా,భోజన సదుపాయం ఏర్పాటు చేసిన పిహనుమంతరావు చౌదరి లక్ష్మీ పద్మ దంపతులు,, ఈ సందర్భంగా పి హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు రా పేదలను ఆదుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుందని అన్నారు,, అందరూ ఉండి ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్న నిరాశ్రయ మహిళను ప్రతి ఒక్కరూ జన్మదిన వేడుకలు పెళ్లిరోజు ఉత్సవాలు గాని వారి మధ్య గడిపి వారితో కలిసిమెలిసి జరుపుకున్నప్పుడు నిరాశ్రయులుసంతోష పడతారు వారి దీవెనలు మనకు ఆశీర్వాదంగా లభిస్తాయని మనం వారితో ఒక్కరోజు గడిపినంతనే మన,కెంతో మేలు ,జరుగుతుందని, పి హనుమంతరావుచౌదరి అన్నాడు.

About Author