PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోనెగండ్ల మండలంలో పదిలో 46% ఉత్తీర్ణత

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలో 46% శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ వినోద్ కుమార్ మండలంలో తొమ్మిది జిల్లా పరిషత్ పాఠశాలల్లో 581 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 267 మంది విద్యార్థులు ఉత్తిర్ణత సాధించారన్నారు. గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గడిగే సాయి జస్వంత్ 551 మార్కులతో మండల టాపర్ గా నిలిచాడని తెలియజేశారు. అలాగే మండల కేంద్రమైన గోనెగండ్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గడిగే సాయి జస్వంత్ 551 మార్కులతో మొదటి స్థానంలో ఉండగా, నరసింహ 598 మార్కులతో రెండవ స్థానం, డి శ్రావణి 494 మార్కులతో మూడవ స్థానంలో నిలిచినట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం తెలిపారు.

About Author