PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహా కుంభాబిషేక మహోత్సవానికి సీఎం కి ఆహ్వానం

1 min read

– ఈనెల మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకాన్ని
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఘనంగా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది మహా కుంభాభిషేకానికి ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రికి కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దేవదశక కమిషనర్ ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి ఆలయ ఈవో లవన్న మరియు అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author