PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆన్​లైన్ గేమ్.. పరస్పర దాడులపై కేసు నమోదు

1 min read

 పల్లెవెలుగు, మహానంది: మండలంలోని గాజులపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఆన్లైన్ గేమ్ ఆడే విషయంలో ఒకరిపై ఒకరు పరస్పరం కత్తులతో దాడి చేసిన సంఘటనపై మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరూ వ్యక్తులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

About Author