PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడిగరెవులలో జగనన్న సురక్ష కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (గడిగేరేవుల).  ఎంపీడీవో మల్లీశ్వరప్ప, గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించారు ఇందులో భాగంగా ప్రజలకు వివిధ రోగాలపై పరీక్షలు నిర్వహించి ఉచితంగా టాబ్లెట్స్ మరియు కంటి అద్దాలు పంపిణీ చేశారు  ఎంపీటీసీ శ్రీమతి రమణమ్మ  హెల్త్ డిపార్ట్మెంట్ వారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జానపాటి రాజేంద్ర ప్రసాద్  ఇంచార్జ్ హెచ్ ఎం శ్రీమతి దస్తగిరమ్మ శ్రీ బాలస్వామి పాల్గొన్నారు.

About Author