PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెహ్రూ నగర్ లో టీడీపీ శ్రేణులు సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు అయిన శుభసందర్భంలో నందికొట్కూరు నియోజకవర్గ నెహ్రూ నగర్ గ్రామంలో  టీడీపీ నాయకులు  హెమ సుందర రాజు, రామిరెడ్డి, లోకనంద రెడ్డి ల ఆధ్వర్యంలో  బాణసంచా పేల్చి, మిట్టాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో  పాలమర్రి నాగరాజు,రాగుల నాగన్న,రవి చౌదరి ,శివకుమార్, రావుల రాముడు, అశోక్ నాయుడు, శ్రీను, పెద్దతిక్క స్వామి, జల్లిశేఖరు, చిన్న నరసింహ, శ్రీరంగడు, గంగన్న ,వెంకట గౌడ్ గౌడు, మోహన్ కుమార్, చిన్న మద్దిలేటి, అల్లపాడు అశోక్, పవన్, దుర్గా, శేషన్న గౌడ్, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author