PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం దుకాణాలు సీజ్

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మద్యం దుకాణాలను సీజ్ చేసినట్లు ఎస్ ఈ బి సీఐ విశ్వనాథ రెడ్డి పేర్కొన్నారు సోమవారం జరగనున్న అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మహానంది బండి ఆత్మకూరు గడివేముల పాణ్యం మండలాల్లోని దుకాణాలతో పాటు నంద్యాల పట్టణంలో పద్యం దుకాణాలు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. బార్లు కూడా సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికలు పూర్తి అయిన అనంతరం సోమవారం రాత్రి 7 గంటలకు మద్యం దుకాణాలు మరియు బార్లు తెరుస్తారని సీఐ విశ్వనాథ రెడ్డి పేర్కొన్నారు. 

About Author