పొగాకు రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు ,ఆలూరు: దేవనకొండ మండల కేంద్రంలో పొగాకు రైతులను కలిసి పరామర్శించిన ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిజిబిఐ కంపెనీ నాసిరకం సరుకు ఇచ్చి పొగాకు రైతులను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడ్డా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు రైతు వెన్నుపోటుదారుడు చంద్రబాబుఇప్పటి వరకు రైతులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదుప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని ఆలూరుఎమ్మెల్యే విరుపాక్షి డిమాండ్ . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎంపీపీ కన్వీనర్ సర్పంచులు ఎంపీటీసీ లు వైసీపీ నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.
