PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్, డీఐజీ, ఎస్పీ లను కలిసిన మంత్రాలయం ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్​  మంత్రాలయం :కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ రంజిత్ భాష, డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ లను మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి, రాఘవేంద్ర స్వామి మొమొంటో, పరిమళ ప్రసాదం, బోకేలను అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈయనతో పాటు వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి  పీఎ వెంకట్రామి రెడ్డి ఉన్నారు.

About Author