PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది క్షేత్ర ఆవరణలో గుర్రాలతో బెంబేలెత్తుతున్న భక్తులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్ర ఆవరణలో ఆలయం ప్రధాన గోపురం ముందు భాగంలో గుర్రాలు స్వైర విహారం చేస్తూ ఉండటంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. నంది సర్కిల్ ను దాటుకొని లోపలికి వచ్చి గుర్రాలు పచ్చిక మేసి ఇక్కడే సేద తీరి అనంతరం ఉరుకులు పరుగులు చేస్తూ ఉండటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *