PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి  ని కలిసిన APSSDCL చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మంగళగిరి లో  రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతనంగా  రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించడం పై ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి  మరియు టిడిపి నాయకులు కలిశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *