PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ స్పీకర్ పోచారంకు కరోనా

1 min read

పల్లెవెలుగు వెబ్: తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. సాధారణ వైద్యపరీక్షలు చేయించగా.. కరోనా సోకిందని వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరినట్లు స్పీకర్ తెలిపారు. గతవారం నుంచి తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా పోచారం విజ్ఞప్తి చేశారు.

About Author