NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రంకన్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానా..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ వారు డ్రంకన్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని మంగళవారం కర్నూలు జెఎఫ్​సిఎం వారిని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్  14మందికి ఒక్కొక్కరికి 10,000/-(పదివేల రూపాయలు) చొప్పున  (ఒక లక్ష 40 వేల రూపాయలు) జరిమానా విధించడం అయినదనీ కర్నూల్ ట్రాఫిక్ పి.ఎస్ S.Mansuruddin సి.ఐ సార్  తెలపడమైనది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *