PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా కాంపౌండ్ హీరో ఆడియో సందేశం

1 min read


పల్లెవెలుగు వెబ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ కోలుకున్నారు. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు. ఈ నేథ్యంలో అభిమానులకు ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ఆసుపత్రిలో ఉండగా.. తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు సాయిధరమ్ తేజ్. తాను నటించిన రిపబ్లిక్ సినిమా ఇటీవల థియోటర్లలో రిలీజై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రేక్షకుల మధ్య రిపబ్లిక్ సినిమా చూడనందుకు బాధగా ఉందన్నారు. అయితే ఈ నెల 26 ఈ సినిమాను జీ5లో విడుదల చేస్తున్నారని.. అందరూ చూసి ఎలా ఉందో చెప్పాలని కోరారు.

About Author