PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత

1 min read

– ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆళ్ల నాని  క్యాంపు కార్యాలయానికి విచ్చేసి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు.  ఈ మేరకు సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన యంత్రాంగాన్ని ఆదేశించారు.

About Author