NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిజాబ్ వివాదం.. బీజేపీదే బాధ్య‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదానికి బీజేపీయే బాధ్యత వహించాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ గురువారం డిమాండ్ చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని, రాజ్యాంగంలో ప్రతి పౌరునికి కల్పించిన హక్కులను మ‌హిళ‌ల‌కు కూడ‌ కల్పించండని ఒవైసీ కోరారు.

                          

About Author