నగరంలోని 49వ వార్డు ప్రకాష్ నగర్లోని టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాలలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు....
Andhra Pradesh Newsnedu.com
కడప జిల్లా ప్రొద్దుటూరులోని 11వ వార్డు బీజేపీ అభ్యర్థి ఓటర్లకు ముక్కు పుడకలు పంపిణీ చేశారు. పోలీంగ్ కు వెళ్లే దారిలో ఓటర్లకు బీజేపీ అభ్యర్థి తరపు...
విజయవాడ :పటమటలోని కొమ్మ సీతారామయ్య బాలికోన్నత పాఠశాలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే...
తిరుపతిలో లాఠీచార్జ్ జరిగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం .. ముదరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు అదుపులోకి తెచ్చారు. తిరుపతిలోని 15...
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు....